27, ఏప్రిల్ 2012, శుక్రవారం

వేసవి కాల మహొత్సవాలు







కాలపురుషుడి కదలికతో ప్రక్రుతి మాత ఓడిలొకి వేసవికాలం వొచ్చింది. ఈ వేసవి వస్తుందని కొయిలమ్మ కుహుకుహు ధ్వ్హనులతొ,వసంతము చిగురు ఆకులతో స్వాగతం చెప్పింది.ఈవేసవి గ్రీష్మఋతువు వరకు వుండేకాలము అయినా చైత్రంలో తనను కొద్దిగానే పరిచయముచేస్తుంది.వైశాఖము నుండి దాదాపు భరణికార్తే లగాయతు తన ఉగ్రరూపము ప్రజలమీద చూపేడుతుంది. సూర్యుడి అత్యుగ్రరూపం ,ఏర్రని ఆగ్నికీలలులాంటి ఏండ,గాలిలొని తేమవాతవరణము వలన ఉక్క వీటీన్నింటి కలబొతతొ ప్రజల ఆపసొపాలు.కాని ఇంతటి వాతావరణము లొను ప్రజల జీవనములో చాలామార్పులు.ప్రత్యేకించి వేసవికాలమునకు మాత్రమే వున్నవి.
మరి ఇంతటి మార్పుకు కారణమయిన ప్రత్యక్ష నారాయణుడైన ఆ సూర్యభగవానునికి నాబ్లాగ్ తో మహొత్సవాలు జరపాలని .....

5 రోజుల ఈ మహొత్సవాలకు  ఈ రోజు నాంది ......            

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

అఙ్ఞాత వ్యాఖ్యలు తీసివేయబడును.